శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హఫీజ్పేట్ డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను పరిశీలించి, పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...