వార్తమల్లేపల్లి మద్యం పరిశ్రమల్లో ట్రాన్స్పోర్ట్ బంద్కు ముగింపు
కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి మద్యం పరిశ్రమల్లో 15 రోజులుగా కొనసాగుతున్న ట్రాన్స్పోర్ట్ బంద్కు ముగింపు పలికారు. లారీ అద్దె (లోడ్) రేట్లు పెంచాలన్న డిమాండ్తో లారీ యాజమాన్యాలు చేపట్టిన బంద్, చర్చల అనంతరం విరమించారు. ప్రస్తుతం ఉన్న లోడ్ రేటుపై 4 శాతం పెంపునకు అంగీకారం కుదిరింది.







